వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు పనులు నిలిపి వేయించండి
ABN , First Publish Date - 2021-08-24T01:34:28+05:30 IST
వెలిగొండ ప్రాజక్టుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
హైదరాబాద్: వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వెలిగొండ టన్నెల్ ప్రాజక్టు పనులు నిలిపి వేయించాలని విజ్ఞప్తి చేసింది. తాగునీటి కోసం వినియోగించే నీటిని బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతం మాత్రమే లెక్కించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.