లాభాలతో ముగిసిన మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-05-06T21:24:25+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను ఆర్జించాయి.

లాభాలతో ముగిసిన మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను ఆర్జించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా సానుకూలంగానే కదలాడాయి. 48,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 272 పాయింట్లు లాభపడి 48,949 వద్ద రోజును ముగించింది. 


ఇక, 14,668 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ 106 పాయింట్లు ఎగబాకి 14,724 వద్ద స్థిరపడింది. హిందాల్కో, హీరో మోటోకార్ప్, విప్రో, టాటా మోటార్స్ లాభాలను ఆర్జించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ నష్టాలను చవిచూశాయి. 

Updated Date - 2021-05-06T21:24:25+05:30 IST