కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-05-12T05:16:07+05:30 IST

కొవిడ్‌ కేర్‌ కేం ద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారని ఇచ్ఛాపురం నియోజ కవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు
వైద్యులతో మాట్లాడుతున్న సాయిరాజ్‌

  వైసీపీ సమన్వయకర్త సాయిరాజ్‌  

ఇచ్ఛాపురం: కొవిడ్‌ కేర్‌ కేం ద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారని ఇచ్ఛాపురం నియోజ కవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌  తెలిపారు. మంగళవారం పట్టణంలోని పకీర్‌పేట జంక్షన్‌లోగల ఓ నర్సింగ్‌ హోమ్‌లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. అనం తరం వైద్య సిబ్బందితో సమీక్షిం చారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉండేందుకు ఇచ్ఛాపురంలో కొవిడ్‌ ఆసుపత్రికి ఏర్పాటుచేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌రావు, ఆసుపత్రి ఎండీ  రాజ్‌కుమార్‌, వైద్యులు పాపినాయుడు, సతీష్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-12T05:16:07+05:30 IST