రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-01-14T06:16:07+05:30 IST

పరిటాల వచ్చిన మాజీ సీఎం చంద్ర బాబు, విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

 విజయవాడ ఎంపీ కేశినేని నాని

కంచికచర్ల రూరల్‌  : పరిటాల వచ్చిన మాజీ సీఎం చంద్ర బాబు, విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ నాని మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటుంది.  రాక్షస రాజ్యం సాగుతుందని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని అసత్య కథనాలు వండివారుస్తున్నారన్నారు. 

Updated Date - 2021-01-14T06:16:07+05:30 IST