శ్రీవారి దర్శనం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన

ABN , First Publish Date - 2021-06-22T16:33:18+05:30 IST

సెకండ్ వేవ్ ప్రారంభమైన అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గుతుండటంతో..

శ్రీవారి దర్శనం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన

తిరుమల : సెకండ్ వేవ్ ప్రారంభమైన అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గుతుండటంతో తిరుమలలో సైతం క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. జూలై మాసం టిక్కెట్ల కోటాను విడుదల చేసిన రెండు గంటలోనే లక్షా 20వేల టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం భక్తులకు అందుబాటులో 30వేల టిక్కెట్లు మాత్రమే ఉన్నాయి.


Updated Date - 2021-06-22T16:33:18+05:30 IST