శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-10-10T13:39:09+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ప్లో 1,53,491 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 64,423 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ప్లో 1,53,491 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  64,423 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటినిల్వ 208.2841 టీఎంసీలకు చేరింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-10T13:39:09+05:30 IST