AP: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-11-22T13:15:34+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.

AP: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి  ఇన్ ఫ్లో 1,64,906 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 13,825 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 859 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 102.8910 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-22T13:15:34+05:30 IST