శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-17T04:35:08+05:30 IST

శైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు..

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,21,888 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 4,06,913 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.4385 టీఎంసీల మేర నీరు ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-09-17T04:35:08+05:30 IST