Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు పెరిగిన వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-07-24T13:42:32+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్‎ప్లో 2,17,572 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు పెరిగిన వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్‎ప్లో 2,17,572 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుతం 852.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 84.8430 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2021-07-24T13:42:32+05:30 IST