శ్రీశైలంలో పార్సిల్‌ కలకలం

ABN , First Publish Date - 2020-09-25T11:50:39+05:30 IST

శ్రీశైలంలో అన్యమత పార్సిల్‌ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి

శ్రీశైలంలో పార్సిల్‌ కలకలం

కర్నూలు : శ్రీశైలంలో అన్యమత పార్సిల్‌ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్‌ సంస్థ ద్వారా ఓ పార్సిల్‌ వచ్చింది. దానిపై కల్వరి టెంపుల్‌ చిరునామా ఉంది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ పార్సిల్‌లో నిత్యావసర వస్తువులున్నాయి.

Updated Date - 2020-09-25T11:50:39+05:30 IST