Srisailam: కూష్మాండ దుర్గ అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-10T13:10:46+05:30 IST

శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు నాల్గో రోజుకు చేరాయి. ఆదివారం నేడు కూష్మాండ దుర్గ అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి

Srisailam: కూష్మాండ దుర్గ అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

శ్రీశైలం: శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు నాల్గో రోజుకు చేరాయి. ఆదివారం నేడు కూష్మాండ దుర్గ అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూలైన్ కట్టారు. సాయంత్రం అమ్మవారి దర్శనం స్వామి అమ్మవార్లకు కైలాస వాహనంపై ఊరేగించనున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు అలంకరణ చేయనున్నారు.

Updated Date - 2021-10-10T13:10:46+05:30 IST