శ్రీశైలం ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST

శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్

శ్రీశైలం ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్  ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ తెలిపారు. వీరిని  తిరిగి విధులోకి తీసుకోవాలని శ్రీశైలం ఈవోకి ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-12-03T05:30:00+05:30 IST