శ్రీశైలం ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST
శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్
కర్నూలు: శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ తెలిపారు. వీరిని తిరిగి విధులోకి తీసుకోవాలని శ్రీశైలం ఈవోకి ఆదేశాలు జారీ చేశారు.