రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2020-10-24T08:57:05+05:30 IST

ఏపీ రైతుబజార్ల సంస్థ సీఈవోగా డిప్యూటీ కలెక్టర్‌ బీ శ్రీనివాసరావుని నియమిస్తూ మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక

రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాసరావు

అమరావతి, అక్టోబరు 23(ఆంధజ్ర్యోతి): ఏపీ రైతుబజార్ల సంస్థ సీఈవోగా డిప్యూటీ కలెక్టర్‌ బీ శ్రీనివాసరావుని నియమిస్తూ మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.   


 

Updated Date - 2020-10-24T08:57:05+05:30 IST