సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌

ABN , First Publish Date - 2021-01-20T01:12:14+05:30 IST

ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తొలగించాలంటూ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేశారు

సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తొలగించాలంటూ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేశారు. లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు పిటిషన్‌లో శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-01-20T01:12:14+05:30 IST