శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST
ద్వాదశ జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొన్నారు
శ్రీశైలం, జనవరి 24: ద్వాదశ జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దేవస్థానం వసతి గృహలు, ప్రైవేటు సంస్థలు గదులు నిండిపోయాయి.