చిరుతపులి చర్మం లభ్యం.. నిందితుల విచారణ

ABN , First Publish Date - 2021-01-27T06:24:02+05:30 IST

శ్రీశైలం అటవీ ప్రాంతంలో చిరుతపులి చర్మం స్వాధీనం ఘటనపై సబ్‌ డీఎఫ్‌వో మంగళవారం విలేఖరులకు వివరాలు తెలిపారు.

చిరుతపులి చర్మం లభ్యం.. నిందితుల విచారణ

శ్రీశైలం, జనవరి 26: శ్రీశైలం అటవీ ప్రాంతంలో చిరుతపులి చర్మం స్వాధీనం ఘటనపై సబ్‌ డీఎఫ్‌వో మంగళవారం విలేఖరులకు వివరాలు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, విచారణకు సహకరిస్తున్నారని తెలియజేశారు. చిరుతపులి చర్మాన్ని ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. విచారణ ఇంకా కొనసాగుతుందని త్వరలోనే ఘటన వెనుక ఎంత మంది ఉన్నారో తెలుస్తుందని అన్నారు.

Updated Date - 2021-01-27T06:24:02+05:30 IST