కల్తీ మద్యం తాగి 9 మంది మృతి
ABN , First Publish Date - 2021-11-04T20:33:46+05:30 IST
పాట్నా: బీహార్లో కల్తీ మద్యం తాగి 9 మంది చనిపోయారు. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఘటనతో గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాలు ఉలిక్కిపడ్డాయి.
పాట్నా: బీహార్లో కల్తీ మద్యం తాగి 9 మంది చనిపోయారు. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఘటనతో గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనపై విచారణ కొనసాగుతోందని గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌధరి తెలిపారు.