14 వరకు స్పిన్నింగ్‌ మిల్లుల మూసివేత

ABN , First Publish Date - 2020-03-27T08:18:16+05:30 IST

‘కరోనా’ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 14 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 120 స్పిన్నింగ్‌...

14 వరకు స్పిన్నింగ్‌ మిల్లుల మూసివేత

గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘కరోనా’ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 14 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 120 స్పిన్నింగ్‌ మిల్లులను మూసివేసినట్లు ఏపీ టెక్స్‌టైల్స్‌ మిల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ లంకా రఘురామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  


Updated Date - 2020-03-27T08:18:16+05:30 IST