సోనూ పాటి చొరవ ప్రభుత్వానికి లేదు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-25T08:40:02+05:30 IST

‘‘పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం ఎక్కడో ముంబైలో ఉండే సోనూసూద్‌ తెలుసుకుని రూ.6 లక్షలు ఇచ్చి ఆపరేషన్‌ చేయించడం అభినందనీయం.

సోనూ పాటి చొరవ ప్రభుత్వానికి లేదు: సోమిరెడ్డి

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం ఎక్కడో ముంబైలో ఉండే సోనూసూద్‌ తెలుసుకుని రూ.6 లక్షలు ఇచ్చి ఆపరేషన్‌ చేయించడం అభినందనీయం. ఈమాత్రం చొరవ ఇక్కడున్న ప్రభుత్వం తీసుకోలేకపోవడం దురదృష్టకరం’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆదివారం విమర్శించారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను పూర్తిగా నిర్వీర్యం చే సేశారని ఆరోపించారు. 

Updated Date - 2021-01-25T08:40:02+05:30 IST