ఏఐసీసీ కార్యాలయంలో త్రివర్ణపతాకం ఎగురవేసిన సోనియా

ABN , First Publish Date - 2021-08-15T21:59:08+05:30 IST

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని..

ఏఐసీసీ కార్యాలయంలో త్రివర్ణపతాకం ఎగురవేసిన సోనియా

న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఆవిష్కరించారు. దీనికి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతం 'సారే జహా సే అచ్చా'లోని మొదటి రెండు లైన్లు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ప్రియాంకా గాంధీ వాద్రా హిందీలో ట్వీట్ చేస్తూ, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలు, 'జైభారత్ జన్ సంపర్క్ అభియాన్' కిందకు వచ్చే యూపీ గ్రామాల్లోని రైతులకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సన్మానిస్తోందని తెలిపారు.

Updated Date - 2021-08-15T21:59:08+05:30 IST