కాంగ్రెస్ ఎంపీలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-07-11T04:34:14+05:30 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. శనివారం జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. దేశ ఆర్ధిక పరిస్థితిపై, కోవిడ్ పరిస్థితిపై కూడా సోనియా పార్టీ ఎంపీలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చైనాతో ఉద్రిక్తతలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.