దారుణం.. తండ్రిని చంపి ఇంట్లోనే కూర్చున్న కొడుకు

ABN , First Publish Date - 2020-10-02T03:41:41+05:30 IST

శంకర్‌పల్లి శ్రీరాంనగర్ కాలనీలో దారుణం జరిగింది. తండ్రి అంజయ్యను చంపి కుమారుడు యాదయ్య కత్తితో..

దారుణం.. తండ్రిని చంపి ఇంట్లోనే కూర్చున్న కొడుకు

రంగారెడ్డి: శంకర్‌పల్లి శ్రీరాంనగర్ కాలనీలో దారుణం జరిగింది. తండ్రి అంజయ్యను చంపి కుమారుడు యాదయ్య కత్తితో ఇంట్లోనే తిరుగుతున్నాడు. చుట్టుపక్కల వాళ్లు ఫొటోలు తీస్తున్నారని లైట్లు ఆర్పి ఇంట్లోనే కూర్చున్నాడు. యాదయ్య మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. నిందితుడు యాదయ్యను బయటికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-10-02T03:41:41+05:30 IST