దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే : సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-18T20:04:31+05:30 IST

ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి అంతా బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే : సోము వీర్రాజు

అమరావతి : ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి అంతా బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రి బొత్స తిరిగే రోడ్లను వేసిందే కేంద్రమన్నారు. దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే అని పేర్కొన్నారు. హనుమాన్ యాత్రపై బీరు బాటిళ్లు వేసిన ఘటనలు.. వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-18T20:04:31+05:30 IST