ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: Somi Reddy

ABN , First Publish Date - 2022-05-28T21:11:58+05:30 IST

ఒంగోలు: తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తప్పక గుర్తింపు

ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం:  Somi Reddy

ఒంగోలు: తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ప్రధాన నేతలంతా ఒకప్పుడు ఎన్టీఆర్ శిష్యులేనన్నారు. కైవల్యా రెడ్డి ఆత్మకూరు టిక్కెట్ అడిగారా..? లేదా..? అనేది తనకు తెలియదన్నారు. టిక్కెట్ల కేటాయింపు చర్చ ఇప్పుడు ఉండదన్నారు.  

Updated Date - 2022-05-28T21:11:58+05:30 IST