వికారాబాద్ జిల్లాలో కలకలం.. ఆవును కాల్చి చంపిన దుండగులు

ABN , First Publish Date - 2020-10-24T23:49:20+05:30 IST

దామగుండలో కాల్పుల కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో ఆవును కాల్చి చంపారు. బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ...

వికారాబాద్ జిల్లాలో కలకలం.. ఆవును కాల్చి చంపిన దుండగులు

వికారాబాద్: దామగుండలో కాల్పుల కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో ఆవును కాల్చి చంపారు. బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాన్ని చంపేందుకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-24T23:49:20+05:30 IST