వైసీపీలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2021-01-24T05:43:22+05:30 IST

ఎస్‌ఎల్‌.గుడిపాడుకు చెందిన పలువురు నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య సమక్షంలో వైసీ పీలో చేరారు.

వైసీపీలో పలువురి చేరిక
పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న కృష్ణచైతన్య

బల్లికురవ, జనవరి 23 : ఎస్‌ఎల్‌.గుడిపాడుకు చెందిన పలువురు నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య సమక్షంలో వైసీ పీలో చేరారు. శనివారం అద్దంకిలో జరిగిన కార్యక్రమంలో అలకుంట శ్రీ ను, రావులపల్లి పేరయ్య తదితరులకు కృష్ణచైతన్య కండువాలు కప్పి ఆ హ్వానించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఇమ్మానియేల్‌, మూరబోయి న కొండలు, అలకుంట కోటయ్య రావులపల్లి అంకమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-24T05:43:22+05:30 IST