శ్మశానానికి దారి లేక అవస్థలు

ABN , First Publish Date - 2021-11-28T02:55:34+05:30 IST

శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని కడివేడు గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్మశానానికి దారి లేక అవస్థలు
పొలాల్లో నుంచి మృతదేహాన్ని తీసుకెళుతున్న స్థానికులు

చిల్లకూరు, నవంబరు 27: శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని కడివేడు గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను పొలాల్లోంచి తీసుకెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. అధికారులు పరిశీలించి స్మశానికి దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


Updated Date - 2021-11-28T02:55:34+05:30 IST