లింగన్‌పల్లిలో భూసార పరీక్షలు

ABN , First Publish Date - 2021-04-24T05:02:54+05:30 IST

లింగన్‌పల్లిలో భూసార పరీక్షలు

లింగన్‌పల్లిలో భూసార పరీక్షలు
భూసార పరీక్షలు చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

బొంరాస్‌పేట్‌: రైతుల పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు హెరాల్డ్‌, వసీం కోరారు. శుక్రవారం మండలంలోని లింగన్‌పల్లిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కాశప్ప, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:02:54+05:30 IST