స్మార్ట్‌ వాచ్‌లపై ఈసీబీ నిషేధం

ABN , First Publish Date - 2020-04-01T10:05:39+05:30 IST

అవినీతి నిరోధక కోడ్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మరింత పకడ్బందీగా అ మలు చేయనుంది. ప్రత్య క్ష ప్రసారం అయ్యే మ్యా చ్‌ల్లో తమ క్రికెటర్లు స్మార్ట్‌ వాచ్‌లు ధరించడంపై నిషేధం విధించింది. టీవీల్లో ప్రసారం కాని మ్యాచ్‌ల్లో కొన్ని షరతులతో

స్మార్ట్‌ వాచ్‌లపై ఈసీబీ నిషేధం

లండన్‌: అవినీతి నిరోధక కోడ్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మరింత పకడ్బందీగా అ మలు చేయనుంది. ప్రత్య క్ష ప్రసారం అయ్యే మ్యా చ్‌ల్లో తమ క్రికెటర్లు స్మార్ట్‌ వాచ్‌లు ధరించడంపై నిషేధం విధించింది. టీవీల్లో ప్రసారం కాని మ్యాచ్‌ల్లో కొన్ని షరతులతో ఆటగాళ్లు స్మార్ట్‌ వాచ్‌లను పెట్టుకునేందుకు ఈసీబీ గతంలో అనుమతి ఇచ్చింది. కానీ, ఇప్పుడు అన్ని మ్యాచ్‌లనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్షప్రసారంచేస్తుండడంతో నిబంధనలను కఠినం చేసింది.

Updated Date - 2020-04-01T10:05:39+05:30 IST