వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం
ABN , First Publish Date - 2021-09-11T22:50:01+05:30 IST
జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు కలిగాయి. బంట్వారం మండలం
వికారాబాద్: జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు కలిగాయి. బంట్వారం మండలం తోర్ మామిడి గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 40సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో భయంతో ఇంట్లో నుంచి బయటకు జనం పరుగులు పెట్టారు.