శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-05-27T13:22:26+05:30 IST

జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో : 1,091 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : నిల్‌గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా... ప్రస్తుతం 816.50  అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 38.3482 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-05-27T13:22:26+05:30 IST