వైభవంగా వేంకటరమణుడికి శయనోత్సవం
ABN , First Publish Date - 2022-05-20T05:38:16+05:30 IST
ప్రసన్నవెంకటరమణ స్వామి ఆలయం లో వార్షిక బ్రహోత్సవాల్లో భాగం గా గురువారం శ్రీనివాసుడికి ఆల య అర్చకులు ఊంజల్సేవ, శయనోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
మదనపల్లె అర్బన్, మే 19: ప్రసన్నవెంకటరమణ స్వామి ఆలయం లో వార్షిక బ్రహోత్సవాల్లో భాగం గా గురువారం శ్రీనివాసుడికి ఆల య అర్చకులు ఊంజల్సేవ, శయనోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అంతకముందే ఆలయంలోని వెంకటేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొన్నారు.