వైసీపీతోనే బీసీలకు న్యాయం
ABN , First Publish Date - 2020-10-29T08:55:13+05:30 IST
రాష్ట్రంలో వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ తెలిపారు.
కవిటి: రాష్ట్రంలో వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ తెలిపారు. బుధవారం మండలంలోని బల్లిపుట్టుగలో డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ స్వగృహంలో తిలక్ను కాళింగ కులపెద్దలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ప్రధాన శివాజీ, ఎస్.రాజేంద్రప్రసాద్, సనపల శ్రీరామ్మూర్తి, అట్టాడ ప్రభాకరరావు, పూడి నేతాజీ, పీఎం తిలక్, బి.జయప్రకాష్, వజ్జ బాలకృష్ణ, పండి సత్యం, ఎస్.జానకిరావు పాల్గొన్నారు.అందరి సహకారంతో అభివృద్ధికి కృషి నందిగాం: పెంటూరులో కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ను సత్కరించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు అట్టాడ ప్రభాకరరావునాయుడు, ఉపాధ్యక్షుడు అట్టాడ అరుణాచలం, నా యకులు కె.బాలకృష్ణారావు, వై.చక్రవర్తి, ఎం.సంజీవరావు, ఎన్.శ్రీరామ్మూ ర్తి, జె.జయరాం, సీహెచ్ జోగారావు తదితరులు పాల్గొన్నారు.