బారువ మాజీ సర్పంచ్ మృతి
ABN , First Publish Date - 2020-09-27T11:03:28+05:30 IST
బారువ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ యర్రా తారకేశ్వరరావు(55) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య రజనీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సోంపేట: బారువ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ యర్రా తారకేశ్వరరావు(55) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య రజనీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోంపేట థర్మల్ పోరాటంలో పర్యావరణ పరిరక్షణ సంఘానికి మద్దతుగా నిలిచారు. తారకేశ్వరరావు మృతిపై పలువురు తమ సంతాపం తెలిపారు.