ముంపు సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-01-16T05:16:03+05:30 IST
ముంపు గ్రామాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల బీజేపీ కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.
కొండాపురం, జనవరి 15: ముంపు గ్రామాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల బీజేపీ కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటం కోసం సభలు నిర్వహిస్తున్నారే తప్ప సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు, నాయకులు శ్రద్ద చూపడం లేదన్నారు. నీళ్లు పూర్తిస్థాయిలో నింపిన చాలా మంది నిర్వాసితులకు పరిహారం గాని, పునరావాసం గాని అందలేదన్నారు.