అప్పన్న కోసం మూడో విడత చందనం సిద్ధం

ABN , First Publish Date - 2020-06-03T10:13:29+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామికి పైపూతగా మూడో విడత సమర్పించేందుకు చందనపు ముద్దను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు.

అప్పన్న కోసం మూడో విడత చందనం సిద్ధం

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామికి పైపూతగా మూడో విడత సమర్పించేందుకు చందనపు ముద్దను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు. మంగళవారం  21 కిలోల చందనంతో కలిపి మొత్తం మూడు మణుగులు (125 కిలోలు) తయారైంది. ఏటా మాదిరిగానే ఈనెల ఐదున (జేష్ట పౌర్ణమి) స్వామివారికి మూడో విడత చందన సమర్పణ గావించనున్నారు. 

Updated Date - 2020-06-03T10:13:29+05:30 IST