కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు
ABN , First Publish Date - 2020-04-10T17:32:22+05:30 IST
మంచిర్యాల: కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వద్ద ప్రయోగాత్మకంగా డిస్పెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేసింది.
మంచిర్యాల: కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వద్ద ప్రయోగాత్మకంగా డిస్పెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేసింది. విధులకు హాజరయ్యే కార్మికులకు పూర్తి యాంటీ వైరస్ బాడీ స్ప్రే చేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో టన్నెల్ను అధికారులు ఏర్పాటు చేశారు. మిగతా గనుల వద్ద కూడా ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది.