ఏబీఎన్ వరుస కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం
ABN , First Publish Date - 2020-04-01T18:26:48+05:30 IST
ఏబీఎన్ వరుస కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం
మంచిర్యాల: లాక్డౌన్ విషయంలో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం స్పందించింది. దీంతో ఈరోజు సెకండ్ షిఫ్ట్ నుంచి భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించారు. కాగా సింగరేణి తీరుపై ఏబీఎన్ వరుస కథనాలు ప్రసారం చేసింది.