ఏబీఎన్‌ వరుస కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం

ABN , First Publish Date - 2020-04-01T18:26:48+05:30 IST

ఏబీఎన్‌ వరుస కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం

ఏబీఎన్‌ వరుస కథనాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం

మంచిర్యాల: లాక్‌డౌన్‌ విషయంలో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం స్పందించింది. దీంతో ఈరోజు సెకండ్‌ షిఫ్ట్‌ నుంచి భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించారు. కాగా సింగరేణి తీరుపై ఏబీఎన్‌ వరుస కథనాలు ప్రసారం చేసింది. 

Updated Date - 2020-04-01T18:26:48+05:30 IST