Kurnool : 12 ఏళ్ళుగా పూర్తికాని భూగర్భ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2022-05-15T14:29:59+05:30 IST

12 ఏళ్ళుగా పూర్తికాని భూగర్భ నిర్మాణ పనులు

Kurnool : 12 ఏళ్ళుగా పూర్తికాని భూగర్భ నిర్మాణ పనులు

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులో 12 ఏళ్ళుగా భూగర్భ నిర్మాణ పనులు పూర్తికాలేదు. నిధులు నిలిచిపోవడంతో పనులు ముందుకు సాగట్లేదు. పనులు పూర్తికాకుండానే చెరువు బండ పరుపు దెబ్బతిన్నది. భూగర్భంలో పైపులు పూడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2022-05-15T14:29:59+05:30 IST