సిగ్నిటీ ఆదాయం రూ.218 కోట్లు
ABN , First Publish Date - 2020-08-05T06:32:48+05:30 IST
హైదరాబాద్కు చెందిన సిగ్నిటీ టెక్నాలజీస్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.11 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కా లంలో లాభం
హైదరాబాద్కు చెందిన సిగ్నిటీ టెక్నాలజీస్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.11 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కా లంలో లాభం రూ.28.50 కోట్లుగా ఉంది. సమీక్షాత్రైమాసికానికి ఆదాయం రూ.207.58 కోట్ల నుంచి రూ.218.40 కోట్లకు పెరిగింది. కొత్త అవకాశాలు, సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని, లాభాన్ని పెంచుకున్నట్లు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.