సిద్దిపేట జిల్లాలో వ్యక్తి ఆత్మ హత్య

ABN , First Publish Date - 2021-06-22T15:59:26+05:30 IST

చెల్లాపూర్‌లో సుంకోజి నర్సింహాచారి అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సిద్దిపేట జిల్లాలో వ్యక్తి ఆత్మ హత్య

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం, చెల్లాపూర్‌లో సుంకోజి నర్సింహాచారి అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నెల మే1న భార్య దేవేంద్ర ఉరివేసుకున్న దూలానికే భర్త కూడా ఉరివేసుకున్నాడు. నెల రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉరేసుకుని మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాధలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-06-22T15:59:26+05:30 IST