కర్ణాటక మాజీ సీఎం తనయుడికి కరోనా

ABN , First Publish Date - 2020-08-08T02:07:05+05:30 IST

కర్ణాటక మాజీ సీఎం తనయుడికి కరోనా

కర్ణాటక మాజీ సీఎం తనయుడికి కరోనా

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతింద్ర సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-08T02:07:05+05:30 IST