లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
ABN , First Publish Date - 2020-06-06T22:15:58+05:30 IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
హైదరాబాద్: అవినీతి రహిత పాలన కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత మంది పోలీసులు మారడం లేదు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రనాయక్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఐ రవీంద్ర నాయక్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.