ఇండియా ఓపెన్ సెమీస్కు చేరుకున్న సింధు
ABN , First Publish Date - 2022-01-14T21:49:37+05:30 IST
న్యూఢిల్లీ: షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ సెమీస్కు చేరుకున్నారు.
న్యూఢిల్లీ: షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఆమె అస్మితా చలిహాను 21-7, 21-18తో ఓడించారు. ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 21-10, 21-10తో ఐరా శర్మపై నెగ్గారు.