రూరల్‌ మండలంలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-05-19T04:53:28+05:30 IST

మా గ్రామాలను పూర్వపు మండలంలోకి మార్చ కుండా ప్రస్తుతం ఉన్న మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోనే కొనసాగించాలని గాజుల పేట, ఇప్పలపల్లి గ్రామాల సర్పంచ్‌లు చంద్రశేఖర్‌, వెంకటయ్య రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో వినతిపత్రం అందజేశా రు.

రూరల్‌ మండలంలోనే కొనసాగించాలి
మంత్రి శ్రీృనివాస్‌ గౌడ్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆయా గ్రామాల సర్పంచులు

- మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు గాజులపేట, ఇప్పలపల్లి సర్పంచ్‌ల వినతి

మహబూబ్‌నగర్‌ రూరల్‌, మే 18 : మా గ్రామాలను పూర్వపు మండలంలోకి మార్చ కుండా ప్రస్తుతం ఉన్న మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోనే కొనసాగించాలని గాజుల పేట, ఇప్పలపల్లి గ్రామాల సర్పంచ్‌లు చంద్రశేఖర్‌, వెంకటయ్య రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో వినతిపత్రం అందజేశా రు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఉప సర్పంచ్‌ తిరుపతయ్య, మాజీ ఎంపీటీసీ తాటి శ్రీనువాసులు, గాజులపేట, ఇప్పలపల్లి గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T04:53:28+05:30 IST