‘షిప్ యార్డు ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’

ABN , First Publish Date - 2020-08-03T21:17:06+05:30 IST

విశాఖపట్నం: షిప్ యార్డు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.

‘షిప్ యార్డు ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’

విశాఖపట్నం: షిప్ యార్డు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులలాగే షిప్ యార్డు బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు హిందూస్తాన్ షిప్ యార్డులో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నర్సింగరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-03T21:17:06+05:30 IST