పెట్రోల్ రేట్ల పెంపును నిరసిస్తూ ఆటోరిక్షాను తాడుతో లాగిన కాంగ్రెస్ ఎంపీ

ABN , First Publish Date - 2021-02-27T02:01:10+05:30 IST

పెట్రోల్ రేట్ల పెంపును నిరసిస్తూ ఆటోరిక్షాను తాడుతో లాగిన కాంగ్రెస్ ఎంపీ

పెట్రోల్ రేట్ల పెంపును నిరసిస్తూ ఆటోరిక్షాను తాడుతో లాగిన కాంగ్రెస్ ఎంపీ

తిరువనంతపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పెరుగుతున్న ఇంధన ధరలను నిరసిస్తూ తిరువనంతపురంలో శశి థరూర్ ఆటోరిక్షాను తాడుతో లాగుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. ఇంధన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడంలో విఫలమైనందుకు నిరసన తెలుపుతున్నాయని థరూర్ అన్నారు.

Updated Date - 2021-02-27T02:01:10+05:30 IST