పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరుల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-07T17:21:06+05:30 IST

హైదరాబాద్: పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో విగ్రహం ధ్వంసం

పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరుల ఆందోళన

హైదరాబాద్: పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇందిరా శోభన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ సభ పెట్టి తీరుతామని పిట్టా రామ్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-07T17:21:06+05:30 IST