ఓం సదనంలో శంకర జయంతి
ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST
ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా మండలంలోని తుమ్మికాపల్లి గేట్ సమీపంలోని ఓం సదనంలో 108 శివలింగాలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలను సోమవారం నిర్వహించారు.
కొత్తవలస: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా మండలంలోని తుమ్మికాపల్లి గేట్ సమీపంలోని ఓం సదనంలో 108 శివలింగాలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలను సోమవారం నిర్వహించారు. రాష్ట్ర పురోహిత అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అం పోలు ఉమామహేశ్వర శర్మ ఆఽధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సోమవారం నుంచి ఈ నెల 21 వతేదీ వరకు శంకర జయంతి సందర్భంగా ప్రతిరోజూ అర్చన, పారాయణం, అభిషేకాలను, హోమాలను నిర్వహించనున్నామని తెలిపారు.