తంబలపల్లి టీడీపీ ఇన్చార్జ్గా శంకర్యాదవ్
ABN , First Publish Date - 2021-12-24T01:55:22+05:30 IST
జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు
చిత్తూరు: జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్ని ఇన్చార్జ్గా కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో పనితీరు మార్చుకోవాలని శంకర్యాదవ్కి చంద్రబాబు హితవు పలికారు. పనితీరు మార్చుకోకపోతే ఇన్చార్జ్ని మారుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.